Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఆరు నెలల్లో కరోనా కథ కంచికి : ఇండో అమెరికన్ డాక్టర్ లోకేశ్వరరావు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:39 IST)
ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా భయపెడుతున్న కరోనా వైరస్ కథ మరో ఆరు నెలల్లో ముగుస్తుందని ఇండో, అమెరికన్ వైద్యుడు డాక్టర్ లోకేశ్వర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ వైరస్ మున్ముందు సాధారణ జలుబులా చేరుకుంటుందని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాల్సి ఉంటుందన్నారు. అలాగే, టీకాలు వేసుకోవాలని సూచించారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతుందని ఆయన చెప్పారు. అమెరికాలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, పైగా, టీకాలు ఎక్కువ మంది తీసుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. అదేసమయంలో ఈ వైరస్ నుంచి విముక్తి పొందడం కోసం కంటినిండగా నిద్రపోవడం, వ్యాపాయం, ధ్యానం చేయడం వంటి వాటివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments