కరోనా వైరస్: బ్రహ్మంగారి లెక్కకి మరో 29 లక్షల తక్కువ, కాలజ్ఞానం నిజమవుతోందా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (19:12 IST)
కోరంకి యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలా గిలగిలా కొట్టుకు పోయేరయా అంటూ వందల ఏళ్ల క్రితం కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్లే కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 71,19,232కి చేరాయి. ఆయన చెప్పిన లెక్కకి మరో 29 లక్షల తక్కువ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్యను టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టేట్లు కనబడటం లేదు. 
 
ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రపంచంలో ఈ వైరస్ 213 దేశాలకు పాకగా మొత్తం 71,19,232 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,06,655 మంది మృత్యువాతపడగా 3,476,246 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments