Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: బ్రహ్మంగారి లెక్కకి మరో 29 లక్షల తక్కువ, కాలజ్ఞానం నిజమవుతోందా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (19:12 IST)
కోరంకి యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలా గిలగిలా కొట్టుకు పోయేరయా అంటూ వందల ఏళ్ల క్రితం కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్లే కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 71,19,232కి చేరాయి. ఆయన చెప్పిన లెక్కకి మరో 29 లక్షల తక్కువ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్యను టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టేట్లు కనబడటం లేదు. 
 
ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రపంచంలో ఈ వైరస్ 213 దేశాలకు పాకగా మొత్తం 71,19,232 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,06,655 మంది మృత్యువాతపడగా 3,476,246 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments