ఈటలను హగ్ చేసుకున్న తెరాస ఎంపి, కేసీఆర్ షాక్ తిన్నారా? (video)

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (12:51 IST)
తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ కె. కేశవరావు చేసిన పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తిన్నారట. సీఎం షాక్ తినే పని ఏం జరిగింది అని అనుకుంటున్నారా?

 
ఈటెలను కేకే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటెల అంటేనే సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో కెకె ఇలా చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇంతకీ ఈ ఆలింగనం ఎక్కడ జరిగింది అంటే... హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం జరిగింది.

 
ఈ వేడుకకు కెకె, ఈటెల హాజరయ్యారు. ఇద్దరూ ఎదురెదురు పడటంతో కేకే భాజపా ఎమ్మెల్యే ఈటెలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇపుడిదీ హాట్ టాపిక్ అయ్యింది. తెరాసలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన ఈటెల తెరాస ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అలాంటి నాయకుడితో కేకే ఇలా వుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments