Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:37 IST)
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్ థర్డ్ వేవ్ మరింతగా విజృంభిస్తుంది. అలాగే, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి నమోదైంది. ఇది ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్లో నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా, అతనికి వైద్యులు నిర్వహించిన వివిధ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇది బ్లాక్ ఫంగస్ అని వైద్యులు తేల్చారు. అంతేకాకుండా, ఆ వ్యక్తి షుగర్ కారణంగా బ్లాంగ్ ఫంగస్ బారినపడినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments