Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో కరోనా కలకలం : పది మంది జడ్జిలకు కరోనా వైరస్

Supreme Court
Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే, అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. 
 
దీంతో బాధితులను న్యాయసహాయం అందించడం ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికార వర్గాలు వెల్లడిచాయి. అయితే, కరోనా వైరస్ బారినపడిన న్యాయమూర్తుల్లో కేఎం.జోషి, పీఎస్. నరసింహా వంటి మరికొందరు కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments