Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో కరోనా కలకలం : పది మంది జడ్జిలకు కరోనా వైరస్

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే, అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. 
 
దీంతో బాధితులను న్యాయసహాయం అందించడం ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికార వర్గాలు వెల్లడిచాయి. అయితే, కరోనా వైరస్ బారినపడిన న్యాయమూర్తుల్లో కేఎం.జోషి, పీఎస్. నరసింహా వంటి మరికొందరు కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments