Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Vaikuntha Ekadashi: తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి

Vaikuntha Ekadashi: తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి
, గురువారం, 13 జనవరి 2022 (09:29 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి స్వామివారిని దర్శించుకున్నారు.
webdunia


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకాద‌శి వేడుక‌లు...కోవిడ్ నిబంధ‌న‌లున్నా... ఆల‌యాల్లో త‌గ్గ‌ని ర‌ద్దీ!