Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులు వరసగా 6 రోజులు బంద్, డబ్బు లావాదేవీలు ముందుగా చూస్కుంటే బెటర్...

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:17 IST)
బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు రాబోతున్నాయి. అదేంటంటారా... దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె చేయడంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు తమ డిమాండ్ల కోసం మార్చి నెల రెండో వారంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండటంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. 
 
మరోవైపు సమ్మెకు ముందు రోజు హోళీ పండుగ, సమ్మె తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా బ్యాంకులు ఆరు రోజుల పాటు పనిచేయవు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఐతే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments