Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులు వరసగా 6 రోజులు బంద్, డబ్బు లావాదేవీలు ముందుగా చూస్కుంటే బెటర్...

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:17 IST)
బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు రాబోతున్నాయి. అదేంటంటారా... దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె చేయడంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు తమ డిమాండ్ల కోసం మార్చి నెల రెండో వారంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండటంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. 
 
మరోవైపు సమ్మెకు ముందు రోజు హోళీ పండుగ, సమ్మె తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా బ్యాంకులు ఆరు రోజుల పాటు పనిచేయవు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఐతే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments