Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులు వరసగా 6 రోజులు బంద్, డబ్బు లావాదేవీలు ముందుగా చూస్కుంటే బెటర్...

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:17 IST)
బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు రాబోతున్నాయి. అదేంటంటారా... దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె చేయడంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు తమ డిమాండ్ల కోసం మార్చి నెల రెండో వారంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండటంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. 
 
మరోవైపు సమ్మెకు ముందు రోజు హోళీ పండుగ, సమ్మె తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా బ్యాంకులు ఆరు రోజుల పాటు పనిచేయవు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఐతే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments