వైకాపా ఎమ్మెల్యే రోజాకు జాక్‌పాట్ : నెల వేతనం ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:20 IST)
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా సినీ నటి ఆర్కే. రోజా వైకాపా తరపున ఎంపికయ్యారు. ఈమె మంత్రి పదవిపై గంపెడాశాలు పెట్టుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ, ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడుల సంస్థ (ఏపీఐఐసీ)కు ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఇందుకోసం ఆమెకు నెలకు వేతంగా రూ.3.82 లక్షలుగా చెల్లించనున్నారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తంలో 
రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం.. వాహన సౌకర్యానికి 60 వేలు, అధికార క్వార్టర్స్‌లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు చెల్లించేందుకు 70 వేల రూపాయలు చొప్పున కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments