Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి - మృతదేహంలో యానిమల్ వైరస్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:01 IST)
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఇది తొలుత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించారు. పిమ్మట మృతదేహానికి పరీక్షించగా మృతదేహంలో యానిమల్ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్సే ఆయన మరణానికి కారణమా కాదా అనే విషయాన్ని నిర్ధారించాల్సివుంది. 
 
ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 యేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు విజయవంతంగా పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కానీ, ఈ వ్యక్తి రెండు నెలలకే అంటే మార్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments