Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి - మృతదేహంలో యానిమల్ వైరస్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:01 IST)
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఇది తొలుత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించారు. పిమ్మట మృతదేహానికి పరీక్షించగా మృతదేహంలో యానిమల్ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్సే ఆయన మరణానికి కారణమా కాదా అనే విషయాన్ని నిర్ధారించాల్సివుంది. 
 
ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 యేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు విజయవంతంగా పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కానీ, ఈ వ్యక్తి రెండు నెలలకే అంటే మార్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments