అమరావతి రైతులు ఒకవైపు అసెంబ్లీని ముట్టడించేందుకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తను చేయదలచుకున్నది చకచకా చేసేశారు. అసెంబ్లీలో 3 రాజధానులకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.