కోజికోడ్ విమాన ప్రమాదం, 10 మంది మృతి, కారణం అదే- video

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:11 IST)
విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ ద్వారా ప్ర‌త్యేక విమానాల్లో స్వ‌దేశానికి భారత ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిష‌న్‌లో భాగంగా.. దుబాయ్ నుంచి కోజికోడ్ వ‌చ్చిన ఎయిరిండియా విమానం ప్ర‌మాదానికి గురైంది.
 
దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియాకు చెందిన IX-1344 విమానం.. కోజికోడ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:41 గంట‌ల స‌మ‌యంలో ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతోన్న స‌మ‌యంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్క‌లైపోయింది.
 
ఈ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 191 మంది ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న స‌మ‌యంలో విజిబులిటీ త‌క్కువ‌గా ఉండ‌టంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందినవారిలో పైల‌ట్ కూడా వున్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments