కేరళ కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం స్కిడ్... ఇద్దరు మృతి, ఇంకా...

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (21:06 IST)
దుబాయ్ నుంచి ప్రయాణిస్తున్న 190 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం సాయంత్రం కేరళ కోజికోడ్‌లో దిగేటప్పుడు రన్‌వేపై స్కిడ్ అయ్యింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు మరణించారు.
 
ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దిగబోతోంది. రన్‌వేను ఓవర్‌షూట్ చేసిన తరువాత, విమానం ముక్కలుగా విరిగింది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో జరుగగా ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది.

 
సహాయక చర్యలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments