Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి భారీ కానుక, ఐదున్నర కిలలో బంగారంతో తయారు చేయించి...

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:13 IST)
ఆపదమొక్కులవాడా.. అనాధరక్షకా గోవిందా.. గోవిందా అంటూ ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్సనార్థం వస్తుంటారు. శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత సహాయం వారు చేస్తుంటారు. 

 
ఆపద మ్రొక్కుల స్వామికి కానుకలకు కొదవా అంటూ చెబుతూ ఉంటారు కూడా. ప్రతిరోజు కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు ఆభరణాలను కనుకగా భక్తులు అందిస్తూ ఉంటారు. కరోనా తరువాత మొట్టమొదటిసారి భారీ కానుక తిరుమల శ్రీవారికి అందింది.

 
అది కూడా ఒక అజ్ఞాత భక్తుడు ఈ కానుకను సమర్పించుకున్నాడు. 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 5.5 కిలోల స్వర్ణ కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి కానుకగా అందించారు. స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు. అయితే పేరు, వివరాలను చెప్పడానికి మాత్రం ఆ భక్తులు ఒప్పుకోవడం లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments