Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి భారీ కానుక, ఐదున్నర కిలలో బంగారంతో తయారు చేయించి...

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:13 IST)
ఆపదమొక్కులవాడా.. అనాధరక్షకా గోవిందా.. గోవిందా అంటూ ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్సనార్థం వస్తుంటారు. శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత సహాయం వారు చేస్తుంటారు. 

 
ఆపద మ్రొక్కుల స్వామికి కానుకలకు కొదవా అంటూ చెబుతూ ఉంటారు కూడా. ప్రతిరోజు కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు ఆభరణాలను కనుకగా భక్తులు అందిస్తూ ఉంటారు. కరోనా తరువాత మొట్టమొదటిసారి భారీ కానుక తిరుమల శ్రీవారికి అందింది.

 
అది కూడా ఒక అజ్ఞాత భక్తుడు ఈ కానుకను సమర్పించుకున్నాడు. 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 5.5 కిలోల స్వర్ణ కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి కానుకగా అందించారు. స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు. అయితే పేరు, వివరాలను చెప్పడానికి మాత్రం ఆ భక్తులు ఒప్పుకోవడం లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments