Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి భారీ కానుక, ఐదున్నర కిలలో బంగారంతో తయారు చేయించి...

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:13 IST)
ఆపదమొక్కులవాడా.. అనాధరక్షకా గోవిందా.. గోవిందా అంటూ ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్సనార్థం వస్తుంటారు. శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత సహాయం వారు చేస్తుంటారు. 

 
ఆపద మ్రొక్కుల స్వామికి కానుకలకు కొదవా అంటూ చెబుతూ ఉంటారు కూడా. ప్రతిరోజు కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు ఆభరణాలను కనుకగా భక్తులు అందిస్తూ ఉంటారు. కరోనా తరువాత మొట్టమొదటిసారి భారీ కానుక తిరుమల శ్రీవారికి అందింది.

 
అది కూడా ఒక అజ్ఞాత భక్తుడు ఈ కానుకను సమర్పించుకున్నాడు. 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే 5.5 కిలోల స్వర్ణ కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి కానుకగా అందించారు. స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు. అయితే పేరు, వివరాలను చెప్పడానికి మాత్రం ఆ భక్తులు ఒప్పుకోవడం లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments