Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని మృతి.. 3నెలలైనా ఆస్పత్రి నుంచి కదలని శునకం.. చివరికి?

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (09:57 IST)
Dog
యజమాని మృతి చెందినా... మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన తమిళనాడు ఆస్పత్రిలో చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఆస్పత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కానీ ఆ శునకం మాత్రం ఆయన అక్కడే వున్నారని భావించి ఆస్పత్రి నుంచి కదల్లేదు. 
 
యజమాని కోసం మూడు నెలలైనా.. ఆయన ఇకలేరనే విషయం గ్రహించకుండా యజమాని కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన చూపరులను కంట తడి పెట్టిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సేలంకు చెందిన మోహన్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మోహన్.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
అయితే యజమాని లోపలే వున్నారని భావించిన మృతుడి పెంపుడు శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఆస్పత్రి సిబ్బంది అక్కడ నుంచి పంపేసినా.. మళ్లీ అదే స్థలానికి చేరుకుంటోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే ఆ శునకానికి ఆహారం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments