Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రక్తంలో 70 శాతం కాంగ్రెస్... 30 ఇయర్స్ పృథ్వీ

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (14:33 IST)
సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన కామెడీ నటుడు పృథ్వీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంట్లో 70 శాతం మేర కాంగ్రెస్ పార్టీ రక్తం వున్నదని అన్నారు. ఇవాళ వైసీపీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన వంచనపై గర్జన దీక్షలో పృధ్వీ మాట్లాడారు. 
 
ప్రత్యేకహోదాను ఆడపిల్ల అనీ, ప్యాకేజీని మగపిల్లాడు అంటూ పోలిక చేసి చెప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడనీ, మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రత్యేక హోదా అంటున్నారో అర్థం కావడంలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని నేను ఇంతవరకూ చూడలేదని మండిపడ్డారు. తెలుగువాడిగా చంద్రబాబు పుట్టినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments