Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహ వాహనంపై శ్రీవారు... పులకితులైన భక్తులు (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మూడవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. లక్షలాది మంది భక్తులను కటాక్షిస్తూ స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. వాహన సేవల ముందు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (17:05 IST)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మూడవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. లక్షలాది మంది భక్తులను కటాక్షిస్తూ స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. వాహన సేవల ముందు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
 
వాహన సేవ సమయంలో శ్రీవారి రూపంతో వేషధారణలు వేసిన కళాకారులు, మహిళల కోలాటాలు, చిన్నారుల గోవింద నామస్మరణలు భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్ళాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారి సింహ వాహన సేవను తిలకించారు. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

తర్వాతి కథనం
Show comments