Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరేనా? క్రాక్ టీజర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:26 IST)
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం క్రాక్. బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మే ఎనిమిదో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అంటే మహాశివరాత్రిని పురస్కరించుకుని రిలీజ్ చేశారు. 
 
రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాత. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'క్రాక్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా, ఒంగోలు జిల్లాలో ఉన్న క్వారీల తవ్వకాలు, వాటి వెనుక జరుగుతున్న చీకటి కోణాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments