Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆశ" ఎన్‌కౌంటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:04 IST)
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం ఆశ. దేశ వ్యాప్తంగా సంతలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా చేసుకుని దిశ ఎన్‌కౌంటర్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 
అయితే, దిశ అత్యాచారం, హత్య కేసును సినిమా తీయనున్నట్లు ఆర్జీవీ ప్రకటన చేయగానే విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. 
 
గతంలోనే పోస్టర్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా టైటిల్‌ను చేంజ్ చేసి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు. అందులో నవంబర్ 26న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 
 
అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'ఆశ ఎన్‌కౌంటర్' అనే టైటిల్‌తో విడుదలైన ఈ ట్రైలర్‌లో వాస్తవంగా జరిగిన సంఘటనలనే చూపించాడు. ట్రైలర్ ఆరంభంలో ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు అంటూనే ప్రజలు టీవీలో చూసిన, తెలిసిన సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, వెంటనే చూడండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments