పిచ్చినాకు కాదు.. మీకు..

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:32 IST)
వైద్యుడు : నిన్ను పిచ్చాసుపత్రిలో ఎందుకు చేర్చారు? 
 
రోగి : నేను ఐదు వందల పేజీలతో కూడిన ఓ పుస్తకం రాశాను. 
 
వైద్యుడు : అందులో ఏం రాశావేంటి? 
 
రోగి : మొదటి పేజీలో రాజుగారు గుర్రంమీద వేటకి బయలుదేరుతారు. చివరి పేజీలో అడవికి చేరుకుంటారు అని రాశాను. 
 
వైద్యుడు : మిగిలిన పేజీల్లో ఏమని రాశావు. 
 
రోగి : గుర్రం డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ అని శబ్దం చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. 
 
వైద్యుడు : నీ మొహం తగలెయ్యా... అన్ని పేజీల్లో అలాంటిది ఎవరైనా చదువుతారా?
 
రోగి... పిచ్చి నాకు కాదు.. నీకు.. అదంతా ఓసారి వాట్సాప్‌లో పెట్టిచూడు. లక్షల మంది చదువుతారో లేదో!!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

తర్వాతి కథనం
Show comments