Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RRRతో రామ్ చరణ్ కొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:44 IST)
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ట్రిపుల్ ఆర్. లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  
 
ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరోలు చెర్రీ, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.
 
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి నెలలో రిలీజ్ చేసిన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' యూట్యుబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ వాయిస్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. 
 
మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌కి వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది చూశారు. దీనితో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా 'భీమ్‌ ఫర్‌ రామరాజు' రికార్డు సృష్టించింది. అటు కొమరం భీమ్ టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments