Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసింది.. బాత్‌ టబ్‌లు వుండవుగా...

సినీనటి శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసిందని దుబాయ్ మీడియా విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్త సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే.. భారతీయ మీడియ

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (18:00 IST)
సినీనటి శ్రీదేవిని భారత్ మీడియానే చంపేసిందని దుబాయ్ మీడియా విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్త సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే.. భారతీయ మీడియా మాత్రం సమాచారాన్ని వక్రీకరిస్తూ చూపించిందని తెలిపింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారని ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ భారత మీడియా ఎన్నో అవాస్తవాలను ప్రచురించిందిన దుబాయ్ మీడియా ఆరోపించింది. 
 
శ్రీదేవిపై భారత మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని.. భారత్‌లోని చాలామంది ఇళ్లల్లో బాత్ టబ్‌లు వుండవని దుబాయ్ మీడియా ఎద్దేవా చేసింది. వాటి వాడకం గురించి వారికి తెలియదని సెటైర్లు విసిరింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి టబ్‌లో దిగి అక్కడి నుంచి రిపోర్టర్లు అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తూ ఓవరాక్షన్ చేశారని విమర్శలు గుప్పించింది. శ్రీదేవి మృతిపై సుబ్రమణ్య స్వామి, అమర్‌ సింగ్‌లు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ దుబాయ్ మీడియా ఓవరాక్షన్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments