Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల కోసమే పవన్ ఆ పని చేసారు: పరుచూరి గోపాలకృష్ణ

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (15:55 IST)
ఏ పని చేసినా కేవలం ప్రజల కోసమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇదివరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ఆత్రుతగా చూసేవాళ్లమని అన్నారు. అప్పట్లో మీడియా ఇలా ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు పత్రికలు చూసి తెలుసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడలా కాదు.. అక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ మనం చూసేస్తున్నాం. పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు నేనే కాదు ఎంతోమంది ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ నేను చూసింది మాత్రం... పవన్ కల్యాణ్ గారు ఏది చేసినా అది ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారు.
 
ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం అటు భాజపా, ఇటు తెదేపా పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి కూటమిగా ఏర్పడి విజయం సాధించారన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదనీ, రాజకీయ ప్రయోజనాలన్నిటినీ పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే పెద్దపీట వేశారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments