Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (22:39 IST)
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'పుష్ప-2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకుడు. డిసెంబరు 5వ తేదీన విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ నగర వేదికగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగింది. ఇందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని చిత్ర బృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్లినపుడు మనం చెప్పేది ఆ సినిమాకు హెల్ప్ అయ్యేలా ఉండాలని అనుకుంటాము. కానీ, ఈ సినిమా విషయంలో ఏపీ చెప్పవలసిన అవసరంలేదు. కొన్ని నెలల క్రితం నేను ఒక పనిమీద రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినపుడు అక్కడ 'పుష్ప-2' షూటింగ్ జరుగుతోంది. 
 
అపుడు సుకుమార్ - బన్నీ ఇద్దరితోనూ మాట్లాడాను. ఒక సీన్ చూస్తారా అని సుకుమార్ అడిగితే చూస్తాను అని అన్నారు. అపుడు నాకు పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూపించారు. ఆ సీన్ చూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాను. ఈ సీన్ దేవిశ్రీ ఎంత మ్యాజిక్‌ ఇవ్వగలిగితే అంత ఎక్స్‌లెంట్‌గా ఉంటుందని అన్నారు. నాకు తెలిపి 4వ తేదీ రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏమిటనేది ప్రపంచానికి అర్థమైపోతుంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments