ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం - సి. క‌ళ్యాణ్‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (11:09 IST)
c. Kalyan
ఇటీవ‌లే నాని త‌న సినిమా శ్యామ్ సింగ‌రాయ్ ప్ర‌మోష‌న్‌లోభాగంగా ఎ.పి.లో థియేట‌ర్ల మూత వేయ‌డంపై స్పందించిన తీరుప‌ట్ల ప‌లువురు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాని అంత‌లా రియాక్ట్ కాకుండా వుండాల్సింది. త‌ను అగ్ర‌హీరో కాదు. కాబ‌ట్టి ఆచి తూచి అడుగులు వేయాల్సింద‌ని ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
 
వెబ్ దునియాతో ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌భుత్వంతో య‌వ్వారం అన్న‌ప్పుడు చాలా ఓపిక‌తో వుండాలి. కాస్త టైం ప‌డుతుంది. మేం ఇప్ప‌టికే ప‌లు సార్లు ప్ర‌భుత్వంతో మాట్లాడాం. త్వ‌ర‌లో మ‌రోసారి చ‌ర్చ‌లుకు వెళ‌తాడు. అన్నీ స‌వ్యంగా జ‌రుగుతాయ‌ని తెలిపారు. నాని విష‌యంపై స్పందిస్తూ, త‌ను కిల్లీకొట్టు క‌లెక్ష‌న్ల‌తో కంపేర్ చేసి వుండాల్సిందికాదు. త‌ను హీరో మాత్ర‌మే. థియేట‌ర్ల స‌మ‌స్యల గురించి సినీ పెద్ద‌లు లేదా నిర్మాత చూసుకుంటార‌ని అంటే బాగుండేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments