Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నేషనల్ అవార్డుల‌కు సిఎం లను ఆహ్వానిస్తాం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:56 IST)
Dasari-Naidu
మే 4న దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్, ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డుల‌ను ప్రధానం చేయనున్నారు.‌
 
నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. పాన్ ఇండియా లెవెల్‌లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్ల‌కు దాసరి నేషనల్  అవార్డులను ప్రధానం చేయబోతున్నాము.  ఇందుకోసం  ఇప్పటికే "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో  హైదరాబాదులోనె జరగనున్న  ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రు లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము..వేదిక, అవార్డు కమిటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచెస్తామన్నారమ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments