Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నేషనల్ అవార్డుల‌కు సిఎం లను ఆహ్వానిస్తాం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:56 IST)
Dasari-Naidu
మే 4న దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్, ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డుల‌ను ప్రధానం చేయనున్నారు.‌
 
నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. పాన్ ఇండియా లెవెల్‌లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్ల‌కు దాసరి నేషనల్  అవార్డులను ప్రధానం చేయబోతున్నాము.  ఇందుకోసం  ఇప్పటికే "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో  హైదరాబాదులోనె జరగనున్న  ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రు లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము..వేదిక, అవార్డు కమిటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచెస్తామన్నారమ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

Mumbai monorail breakdown: ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది సేఫ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం.. త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments