Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నేషనల్ అవార్డుల‌కు సిఎం లను ఆహ్వానిస్తాం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:56 IST)
Dasari-Naidu
మే 4న దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్, ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డుల‌ను ప్రధానం చేయనున్నారు.‌
 
నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. పాన్ ఇండియా లెవెల్‌లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్ల‌కు దాసరి నేషనల్  అవార్డులను ప్రధానం చేయబోతున్నాము.  ఇందుకోసం  ఇప్పటికే "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో  హైదరాబాదులోనె జరగనున్న  ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రు లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము..వేదిక, అవార్డు కమిటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచెస్తామన్నారమ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments