Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ : వివో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్... రూ.1000 డిస్కౌంట్ కూడా...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (16:19 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొబైల్స్ తయారీ సంస్థ వివో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఫోన్ వినియోగదారులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను ఇచ్చి కొత్త వివో ఫోన్‌ను తీసుకునే అవకాశాన్ని కల్పించింది. పైగా, రూ.1000 రాయితీని కూడా ప్రకటించింది. 
 
భారత్‌ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వివోకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెల్సిందే. ఈ కంపెనీ తయారు చేసే స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫోన్ వినియోగదారులు త‌మ పాత స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త వివో స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే పొంద‌వ‌చ్చు. 
 
క్యాషిఫై అనే కంపెనీతో భాగ‌స్వామ్య‌మైన వివో ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. బుధవారం నుంచి ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు వినియోగ‌దారులు తాము ఎక్స్‌ఛేంజ్ చేసే పాత ఫోన్ల‌కు గాను రూ.1000 అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు. 
 
అలాగే ప‌లు వివో ఫోన్ల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. వినియోగ‌దారులు వివో ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొందాలంటే వివో ఈ-స్టోర్ కు వెళ్లి త‌మకు న‌చ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకుని ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments