Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:43 IST)
మా అధ్యక్షుడు మంచు విష్ణు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. తన అభిప్రాయాన్ని మాత్రమే తాను వెలిబుచ్చానని..  అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని విష్ణు స్పష్టం చేశారు. 
 
ప్రకాశ్ రాజ్ తెలియజేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. అలాగే తన అభిప్రాయం తనది. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఈ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలనని.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ సరికాదని తెలియజేశానని మంచు విష్ణు వెల్లడించారు. 
 
తన తండ్రి సినిమాల్లో ఆయన నటించారు. ఎంతోకాలం నుంచి ఆయన తెలుసు. అంకుల్ అని పిలుస్తుంటాను. ఆయనంటే గౌరవం వుందని విష్ణు చెప్పారు. 
 
నటీనటులను వుద్దేశించి మాట్లాడుతూ.. తాను మాట్లాడటం కొందరికి నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు మమ్మల్ని సులభంగా టార్గెట్ చేస్తారని... అంటూ జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయేమోనని భయంగా వుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Pawan Kalyan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. వైఎస్సార్ పేరు తొలగింపు

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments