Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోగ్య వచ్చేస్తోంది.. టెంపర్ రీమేక్‌.. వసూళ్లను రాబడుతుందా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:39 IST)
తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ''టెంపర్''కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ సినిమా అయోగ్య. పందెంకోడి విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.


వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇదే తరహాలో అయోగ్యతో టెంపర్‌ను రీమేక్ చేయాలనుకున్నాడు విశాల్.

ఫలితంగా విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో నిర్మితమైంది. ఈ సినిమా తమిళ తంబీలను కూడా బాగా ఆకట్టుకుంటుందని అయోగ్య టీమ్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments