Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోగ్య వచ్చేస్తోంది.. టెంపర్ రీమేక్‌.. వసూళ్లను రాబడుతుందా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:39 IST)
తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ''టెంపర్''కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ సినిమా అయోగ్య. పందెంకోడి విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.


వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇదే తరహాలో అయోగ్యతో టెంపర్‌ను రీమేక్ చేయాలనుకున్నాడు విశాల్.

ఫలితంగా విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో నిర్మితమైంది. ఈ సినిమా తమిళ తంబీలను కూడా బాగా ఆకట్టుకుంటుందని అయోగ్య టీమ్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments