Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అభిమన్యుడు'' రిలీజ్‌పై విశాల్ ఏమన్నాడంటే?

విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (17:49 IST)
విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తామని తెలిపాడు.


మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. ఇంతలోపు కోలీవుడ్ చిత్రపరిశ్రమలోని సమ్మె కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 
 
ఇక ఈ సినిమా తెలుగు.. తమిళ భాషల్లో వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ తేదీన సినిమాను విడుదల చేయట్లేదని.. సినీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని విశాల్ తెలిపాడు. 
 
అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో విశాల్, సమంత, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాను విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments