Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అభిమన్యుడు'' రిలీజ్‌పై విశాల్ ఏమన్నాడంటే?

విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (17:49 IST)
విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తామని తెలిపాడు.


మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. ఇంతలోపు కోలీవుడ్ చిత్రపరిశ్రమలోని సమ్మె కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 
 
ఇక ఈ సినిమా తెలుగు.. తమిళ భాషల్లో వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ తేదీన సినిమాను విడుదల చేయట్లేదని.. సినీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని విశాల్ తెలిపాడు. 
 
అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో విశాల్, సమంత, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాను విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments