Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి రష్మిక మందన్నా ఎంట్రీ

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:35 IST)
మెగా కాంపౌండ్‌లోకి కన్నడ భామ, 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా ప్రవేశించనుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం. 'గీతగోవిందం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత 'దేవదాస్' చిత్రంలో ప్రేక్షకులకు కనిపించింది. కానీ, ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగిన తర్వాత వరుణ్ తేజ్‌తో రష్మిక మందన్నా జతకట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments