Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి సముద్రంలో పడవ - ఏకాంతంగా గడిపిన వైష్ణవ్ - కృతిశెట్టి! (ఇదిగో వీడియో)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (11:58 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
 
శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రం అందాల న‌డుమ ప‌డ‌వ‌లో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట‌ ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.  
 
ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి సముద్రం అందాల న‌డుమ‌ ప‌డ‌వ‌లో ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ పాట‌ను శ్రేయా ఘోషల్‌, జస్‌ప్రీత్ జాజ్ పాడారు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments