Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి సముద్రంలో పడవ - ఏకాంతంగా గడిపిన వైష్ణవ్ - కృతిశెట్టి! (ఇదిగో వీడియో)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (11:58 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
 
శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రం అందాల న‌డుమ ప‌డ‌వ‌లో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట‌ ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.  
 
ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి సముద్రం అందాల న‌డుమ‌ ప‌డ‌వ‌లో ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ పాట‌ను శ్రేయా ఘోషల్‌, జస్‌ప్రీత్ జాజ్ పాడారు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments