Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్ ఆ రెండింటికి మంచిది.. మాట్లాడేందుకు భయమెందుకు?: ఉపాసన

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (10:47 IST)
కొణిదెల కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసమ మరో కీలక అంశంపై స్పందించారు. మహిళల రుతుస్రావంపై ఆమె స్పందించారు. సాధారణంగా.. పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళలు దాని గురించి మాట్లాడేందుకు భయపడతారు. 
 
అదేదో నిషిద్ధ పదం అన్నట్లు నామోషీగా ఫీల్ అవుతారు. కొందరైతే పీరియడ్స్ రాగానే.. ఎవ్వరికీ కనిపించకుండా, ఏం చెప్పకుండా దాస్తారు. అయితే.. ఇలా చేయడం ఎందుకని వారిని ఉపాసన ప్రశ్నించారు. పీరియడ్స్ అనేవి ఆరోగ్యానికి మంచివే. ఇంకా గర్భధారణకు మంచివేనని గుర్తు చేశారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను షేర్ చేసే ఉపాసన పీరియడ్స్‌ను సీక్రెట్‌గా దాచేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.  కొందరు ఇదంతా ఏదో చెడు అన్నట్లు భావిస్తారు. మలబద్ధకం, గ్యాస్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నపుడు దాని గురించి ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.
 
రుతుక్రమం అనేది సహజమైనదని, ఆరోగ్యానికి, గర్భం దాల్చేందుకు ఉపయోగపడేదని ఉపాసన వ్యాఖ్యానించారు. పీరియడ్స్ గురించి మాట్లాడగలిగితేనే దానికి తగిన పరిష్కారం లభిస్తుందని మహిళలకు ఉపాసన హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments