Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీ కపూర్ ఇంట్లో మరో ఇద్దరికీ కరోనా.. క్వారంటైన్‌లో జాన్వీ ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:54 IST)
Boney Kapoor
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట మరో కరోనా కేసు కలకలం రేపింది. ఇప్పటికే 23 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోనీకపూర్ ప్రకటించగా, తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ముంబైలోని లోకంద్‌వాలాలో బోనీ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కలిసి వుండగా, వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడ్డారు. 
 
దీనిపై బోనీ కపూర్ ప్రతినిధి మాట్లాడుతూ.. బోనీకపూర్‌ ఇంట్లో మంగళవారం ఒకరికి కరోనా సోకడంతో ఇంట్లోని అందరికీ పరీక్షలు చేశారని చెప్పారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలగా, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. 
 
బోని, జాన్వీ, ఖుషీలకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉన్నారు. బోని, జాన్వీ, ఖుషీలు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. తన స్టాఫ్ మెంబర్లకు కావాల్సిన చికిత్సను బోనీకపూర్ చేయిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments