బాయ్‌ఫ్రెండ్‌తో వైభ‌వి ఉపాధ్యాయ కారులో జర్నీ.. హిమాచల్ లోయలో పడి?

Webdunia
బుధవారం, 24 మే 2023 (19:31 IST)
టీవీ నటులు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ టీవీ న‌టి వైభ‌వి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం ఆమె కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ఫేమ‌స్ టీవీ షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా ధ్రువీకరించారు. 
 
తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిందని జేడీ మ‌జీతియా తెలిపారు. వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డటం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టీవీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments