Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో వైభ‌వి ఉపాధ్యాయ కారులో జర్నీ.. హిమాచల్ లోయలో పడి?

Webdunia
బుధవారం, 24 మే 2023 (19:31 IST)
టీవీ నటులు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ టీవీ న‌టి వైభ‌వి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం ఆమె కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ఫేమ‌స్ టీవీ షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా ధ్రువీకరించారు. 
 
తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిందని జేడీ మ‌జీతియా తెలిపారు. వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డటం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టీవీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments