Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరతో కలవనున్న త్రిష

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ఫాంటసీ యాక్షన్ డ్రామా "విశ్వంభర" నిర్మాణ దశలో వుంది. "భోలా శంకర్" పరాజయం తరువాత, చిరంజీవి యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త-కాన్సెప్టును ఎంచుకున్నారు. "బింబిసార"దర్శకుడితో చేతులు కలిపారు. ఇందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తద్వారా స్టాలిన్ తర్వాత ఈ  జంట తెరపై కనిపించనుంది. 
 
ఈ చిత్రం ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. రాబోయే షెడ్యూల్‌లో త్రిష సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. వంశీ- ప్రమోద్‌ల నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం కంపోజర్‌గా , చోటా K నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా సహకరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments