Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరతో కలవనున్న త్రిష

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ఫాంటసీ యాక్షన్ డ్రామా "విశ్వంభర" నిర్మాణ దశలో వుంది. "భోలా శంకర్" పరాజయం తరువాత, చిరంజీవి యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త-కాన్సెప్టును ఎంచుకున్నారు. "బింబిసార"దర్శకుడితో చేతులు కలిపారు. ఇందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తద్వారా స్టాలిన్ తర్వాత ఈ  జంట తెరపై కనిపించనుంది. 
 
ఈ చిత్రం ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. రాబోయే షెడ్యూల్‌లో త్రిష సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. వంశీ- ప్రమోద్‌ల నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం కంపోజర్‌గా , చోటా K నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా సహకరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments