Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య, పవన్‌కు మధ్యలో త్రిష.. ఫోటోలు వైరల్

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:05 IST)
Trisha Krishnan
టాలీవుడ్ స్టాలిన్ మూవీ తర్వాత చాలా యేళ్లకు త్రిష.. మరోసారి చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్నం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మరోవైపు త్రిష.. పవన్ కళ్యాణ్ సరసన 'తీన్‌మార్' మూవీలో జోడిగా నటించింది. అంతకు ముందు బంగారం సినిమాలో కాసేపు అలా మెరిసింది.
 
త్రిష విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో దాదాపు సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా  అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. 
Trisha
 
ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లో ప్రత్యకంగా వేసిన 'విశ్వంభర' షూటింగ్ సెట్‌లో అన్నయ్యను మరో అన్నయ్య నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రిష, యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments