Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నిర్మాత కొడాలి బోసుబాబు గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (13:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాత కొడాలి బోసుబాబు సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈయనకు వయసు 66 యేళ్లు. దివంగత దాసరి నారాయణ రావుకు ఈయన సమీప బంధువు అవుతారు. దాసరి భార్య దివగంత దాసరి పద్మకు బోసుబాబు వరుసకు సోదరుడు అవుతారు. 
 
ఈయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దాసరికి మేనేజరుగా అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి ఆశీస్సులతో నిర్మాతగా మారారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బోసుబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments