Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుల బండి నడిపిన దిల్ రాజు.. (video)

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (14:56 IST)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నిజామాబాద్ నర్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ 'మా పల్లె'ని సందర్శించిన ప్రకాష్‌రాజుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 
గర్భిణులకు వైద్యం, చిన్నారులకు మందులు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు ఎద్దుల బండి నడిపారు. ప్రకాష్ రాజ్, దిల్ రాజు  ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఇప్పుడు దిల్ రాజు ఎద్దుల బండి ఎక్కిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments