ఎద్దుల బండి నడిపిన దిల్ రాజు.. (video)

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (14:56 IST)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నిజామాబాద్ నర్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ 'మా పల్లె'ని సందర్శించిన ప్రకాష్‌రాజుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 
గర్భిణులకు వైద్యం, చిన్నారులకు మందులు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు ఎద్దుల బండి నడిపారు. ప్రకాష్ రాజ్, దిల్ రాజు  ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఇప్పుడు దిల్ రాజు ఎద్దుల బండి ఎక్కిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments