వైజాగ్‌లో గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ హాస్య నటుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు అల్లు రమేష్ మంగళవారం వైజాగ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని యువ దర్శకుడు అరవింద్ రవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అల్లు రమేష్ మృతి వార్త తెలిసిన పలువురు సినీ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హీరోగానే కాకుండా, అల్లు శిరీష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో వచ్చిన "సిరిజల్లు" చిత్రంలో ఆయన తొలిసారి సినీ రంగంలో ప్రవేశించారు. ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోల్లో అల్లు రమేష్ ఒకరిగా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన కమెడియన్‌గా నటించారు. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన "కేరింత" చిత్రంలో నూకరాజుకు తండ్రి పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన నెపోలియన్ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. వెబ్ సిరీస్‌లలో సైతం ఆయన నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments