Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ హాస్య నటుడు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు అల్లు రమేష్ మంగళవారం వైజాగ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని యువ దర్శకుడు అరవింద్ రవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అల్లు రమేష్ మృతి వార్త తెలిసిన పలువురు సినీ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హీరోగానే కాకుండా, అల్లు శిరీష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో వచ్చిన "సిరిజల్లు" చిత్రంలో ఆయన తొలిసారి సినీ రంగంలో ప్రవేశించారు. ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోల్లో అల్లు రమేష్ ఒకరిగా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన కమెడియన్‌గా నటించారు. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన "కేరింత" చిత్రంలో నూకరాజుకు తండ్రి పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన నెపోలియన్ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. వెబ్ సిరీస్‌లలో సైతం ఆయన నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jalaharathi: కుప్పం పర్యటనలో చంద్రబాబు.. హంద్రీనీవాకు జలహారతి

సెప్టెంబరు 7న రక్త చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుంది...

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments