కారు ప్రమాదంలో టాలీవుడ్ నటి మృతి

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:48 IST)
హోలీ వేడుకలను సంతోషంగా జరుపుకున్న నటి కొన్ని నిమిషాల్లోనే మరణించిందంటే నమ్మలేకపోతున్నారు ఆమె తోటి స్నేహితురాళ్లు, టాలీవుడ్ వర్ధమాన నటీనటులు. ప్రముఖ యూట్యూబర్, వర్థమాన నటి గాయత్రి శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డులో జరగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడింది.

 
శుక్రవారం నాడు రోహిత్ అనే వ్యక్తి గాయత్రిని పకప్ చేసుకుని ప్రిజమ్ పబ్‌కి తీసుకుని వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకలు చేసుకుని రాత్రి 10 గంటలకు తిరిగు ప్రయాణమయ్యారు. కారును గాయత్రి డ్రైవ్ చేస్తూ వచ్చింది.

 
ఐతే అతివేగంతో కారు నడపడటంతో కారు ఫుట్ పాత్ పైన బోల్తా కొట్టింది. దీనితో గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు వున్న రోహిత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments