Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూసిఫర్ రీమేక్‌లో త్రిష.. మళ్లీ మెగాస్టార్ సరసన చెన్నై చంద్రం..

Webdunia
గురువారం, 14 మే 2020 (10:50 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ త్రిష మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషకి దక్కిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్‌ని నిర్మిస్తానని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన తరుణంలో.. ఇందులో హీరోయిన్‌గా త్రిషను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవొద్దని త్రిష కూడా అనుకుంటుందట. 
 
స్టాలిన్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యలో నటించే ఛాన్సును త్రిష సొంతం చేసుకుంది. అయితే ఆ ఛాన్సును త్రిష సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అయితే ఆచార్య మిస్ అయినా మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషను వెతుక్కుంటూ వస్తోందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments