శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (17:00 IST)
Mukundan, Samantha
ముకుందన్, సమంత నటించిన శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది. రుషివనంలోన అనే మెలోడీని ఐదు భాషల్లో జనవరి 25, 2023న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇదే పోస్టర్ పై ఫిబ్రవరి 17, 2023న విడుదల తేదీ వెల్లడించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన, పౌరాణిక నాటకం ఇది. తను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. నీలిమ నిర్మాత. 
 
ఇప్పటికే శాకుంతలం పై సమంత కూడా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో  మోహన్ బాబు, కబీర్ దుహన్ సింగ్, అదితి బాలన్, గౌతమి, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల మరియు అల్లు అర్హ కీలక పాత్రల్లో నటించారు. 2డి మరియు 3డి ఫార్మాట్లలో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ మూవీని గుణ టీమ్‌వర్క్స్ ఆధ్వర్యంలో నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments