Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల ప్లాప్ లో మీడియా పాత్ర - అందుకే నిర్మాతలంతా ఓ నిర్ణయానికి వచ్చాం : దిల్ రాజు

డీవీ
బుధవారం, 21 ఆగస్టు 2024 (15:40 IST)
Dil raju style
తామంతా ఇప్పటివరకు చేసిన కొన్ని తప్పులను సరిద్దుకునే సమయం ఆసన్నమైందని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవలే ఓ సందర్భంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనీ దానితో చేసేదిలేక సింగిల్ థియేటర్లన్నీ కమర్షియల్ కాంప్లెక్స్ గా మారబోతున్నాయని అన్నారు. ఇదంతా తన అక్కసును వెళ్ళగక్కారని పలువురు విమర్శించారు. దీనిపై నేడు సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.
 
అసలు సినిమాలు ఆడకపోవడంలోకూడా మీడియా పాత్ర చాలా వుంది. అసలు మిమ్మల్ని పలానా సినిమా గురించి ఇలా అట. అలా అట.. అని మిమ్మల్ని ఎవరు రాయమన్నారంటూ.. ప్రశ్నలు సంధించారు. అనంతరం తమ పాత్ర కూడా వుందని చెప్పారు. 
 
నిర్మాతలంతా కొన్ని కరెక్షన్స్ చేసుకోబోతున్నాం. అందులో టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నంలో వున్నాం. అలాగే కథల ఎంపికలోనూ, ఇతరత్రా విషయాలలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆ విషయాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు. అదేవిదంగా ఏదైనా జరిగితే వెంటనే ఇలా అటగదా. అలా అటగదా.. అంటూ వార్తలు మీడియా రాసేస్తున్నాయి. మీకు ఎవరు రాయమని చెప్పారు? అంటూ సెటైరిక్ గా మాట్లాడారు. ఏది ఏమైనా మీడియా కూడా ఇందులో భాగమేనని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments