ప్రధాని మోడీని వెనక్కి నెట్టేసిన శ్రద్ధా కపూర్.. ఏ విషయంలో...

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (14:57 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె ఇన్‌స్టాఖాతాను 91.4 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వెనక్కి నెట్టేశారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించబడే మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్దా ఈ ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 
 
అయితే నరేంద్ర మోడీ 101 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ట్విటర్‌లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్‌గా అవతరించారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం "స్త్రీ-2" వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను అధికమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments