Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్‌ నాగేశ్వరరావుకు కోర్టు నుంచి లైన్‌ క్లియర్‌

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:02 IST)
Tiger nageswrao
రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై స్టువర్ట్‌పురంలోని కొందరు కోర్టులో కేసు వేశారు. ఆ సినిమా మమ్మల్ని కించపరిచేవిధంగా తీశారంటూ ఇప్పటి తరానికి చెందిన వారు కేసు వేయగా హైదరాబాద్‌లోని కోర్టు నుంచి ఊరట లభించిందని చిత్రనిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఈరోజు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ, మాకు కొద్దిరోజులుగా టెన్షన్‌ పెట్టిన విషయం క్లియర్‌ కావడం చాలాఆనందంగా వుందని పేర్కొన్నారు. సెన్సార్ వారు కూడా క్లియర్ ఇచ్చిన కొంత మంది కావలి చేసిన వారికి తగిన సమాధానం వచ్చిందని అన్నారు.

ఇక సినిమాపై తనకు పూర్తి నమ్మకం వుందని తెలిపారు. టైగర్‌ నాగేశ్వరరావు ఓ దొంగ మాత్రమేకాదు. ఆయన సినిమాను ఎందుకు తీశామనేది సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు. కార్తికేయ2, కాశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు తీసిన మాకు మా బేనర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

కడుపు నొప్పితో బాధపడిన మహిళ... పొట్టలో ఏకంగా రెండు కేజీల తలవెంట్రుకలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments