Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు.. మర్యాదగా గంట గడుపు.. లేదంటే..?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:09 IST)
Sravani
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతోంది. శ్రావణి, దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో మర్యాదగా తనతో వచ్చి గంట పాటు గడపాలని దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు వుంది. ఆపై జరిగే పరిణామాలకు తనను అడగవద్దని హెచ్చరించాడు. దీంతో శ్రావణి స్పందిస్తూ.. 'ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా' అంటూ ప్రాధేయ పడినట్టు ఆ సంభాషణలో ఉంది.
 
మరోవైపు, ఈ కేసులో తనపై దేవరాజు రెడ్డి చేసిన ఆరోపణలపై సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ వీడియో విడుదల చేశాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని తెలిపాడు. 
 
శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆ కుటుంబంతో పాటే ఉన్నానన్నాడు. తానెక్కడికీ పారిపోలేదని తెలిపాడు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందనీ.. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని తెలిపాడు. శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments