Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టలకేలకు పోలీసులకు లొంగిపోయిన వనితా రెడ్డి

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:49 IST)
టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది. సాక్ష్యాల సేక‌ర‌ణలో భాగంగా తాను ఇంత‌కాలం లొంగిపోకుండా ఆలస్యం చేసిన‌ట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు తెలిపింది. 
 
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజ‌య్‌ని తాను ఎన్న‌డూ వేధించ‌లేద‌ని, సెల్ఫీ వీడియోలో త‌న పేరు ఎందుకు ప్ర‌స్తావించాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వాపోయింది. తామిద్దరికీ మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకోవాలని నిర్ణయించి కోర్టుకు వెళ్లామని, ఈకేసు కోర్టులో సాగుతుందన్నారు. 
 
విజయ్ ఆత్మహత్య కేసులో తనపై ఆరోపణలు వస్తున్నాయని, అందువల్ల ఈ కేసులో అన్ని రకాల ఆధారాల‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పిస్తాన‌ని తెలిపింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న విజ‌య్‌, త‌న భార్య, మ‌రో ఇద్ద‌రు క‌లిసి త‌న‌ను వేధించార‌ని చ‌నిపోవ‌డానికి ముందు సెల్ఫీ వీడియోలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. అప్ప‌ట్నుంచి ఆమె పరారీలో ఉన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments