'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకు రమ్మంటున్న ఐస్‌క్రీమ్ బ్యూటీ...

బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:32 IST)
బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్లుగా చేస్తూ రాణిస్తున్న వారిలో అనసూయ, రేష్మి, శ్రీముఖి ఇలా అనేక మంది ఉన్నారు.
 
అంతేనా... మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తదితరులు కూడా బుల్లితెరపై హల్‌చల్ చేశారు... చేస్తున్నారు. ఇపుడు ఈ కోవలో 'ఐస్‌క్రీమ్' ఫేమ్ తేజస్వి మడివాడ చేరనున్నారు. 
 
ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా ఓ కామెడీ షోను ప్రసారం చేయబోతున్నారు. దీనికి ప్రముఖ సీనియర్ కవెుడియన్ బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ ప్రోగ్రామ్‌కు తేజస్వి మడివాడ వ్యాఖ్యానం చేయబోతున్నారని సమాచారం. 'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకి రండి.. అంటూ రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి లాఫ్టర్ చాలెంజ్ చేశారు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments