Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగీ జ్వరంతో ఆస్పత్రిపాలైన బాలీవుడ్ కమెడియన్ కపుల్స్

బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:25 IST)
బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 
 
దీంతో వీరు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కాగా భారతి త్వరలోనే ఒక టాక్ షో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనితో పాటు ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ షోను హోస్ట్ చేస్తున్నారు.
 
నిజానికి వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. టీవీరంగంలో ఆదరణ పొందిన ఈ జోడీ బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే బిగ్‌బాస్ (హిందీ) ప్రారంభానికి ముందే వీరు అనారోగ్యం పాలుకావడంతో బిగ్‌బాస్‍లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments