డెంగీ జ్వరంతో ఆస్పత్రిపాలైన బాలీవుడ్ కమెడియన్ కపుల్స్

బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:25 IST)
బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 
 
దీంతో వీరు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కాగా భారతి త్వరలోనే ఒక టాక్ షో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనితో పాటు ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ షోను హోస్ట్ చేస్తున్నారు.
 
నిజానికి వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. టీవీరంగంలో ఆదరణ పొందిన ఈ జోడీ బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే బిగ్‌బాస్ (హిందీ) ప్రారంభానికి ముందే వీరు అనారోగ్యం పాలుకావడంతో బిగ్‌బాస్‍లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments