Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (17:50 IST)
taraka ratna yatra
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4గంటల 5 నిముషాలకు ముగిశాయి. ఉదయం 8గంటలనుంచి ఫిలింఛాంబర్‌లో వున్న తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించడానికి కుటుంబసభ్యులు అందరూ తరలివచ్చారు. అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు పలు పార్టీల నాయకులు వచ్చి నివాళులర్పించారు. వై.ఎస్‌. జగన్‌ పార్టీకి చెందిన విజయ్‌ సాయిరెడ్డి వెన్నంటి ఉండి మహాప్రస్తానంలో కార్యక్రమాలు అయ్యేవరకు వున్నారు. ఆయన బంధువునే తారకరత్న పెండ్లి చేసుకున్నాడు.
 
కుమారుడికి అంతిమ సంస్కారాలను తండ్రి మోహనకృష్ణ  పూర్తి చేశారు. తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు. తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్. ఇక తారకరత్న అంతిమయాత్రలో అభిమానూలు, తెదేపా కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments